ముఖ్య కథనాలు

నిజ సమయ కవరేజ్

టీడీపీకి పవన్ కళ్యాణ్ మద్దతివ్వాలి : వేణు మాధవ్

వెబ్ దునియా - ‎14 గంటలు క్రితం‎
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీకి మద్దతివ్వాలని ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ విజ్ఞప్తి చేశాడు. ఆయన బుధవారం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో సమావేశమయ్యారు. ఈ భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ మేనిఫెస్టో తనను బాగా ఆకర్షించిందన్నారు. పవన్ ఆశయాలు తనకు బాగా నచ్చాయని తెలిపారు. టీడీపీకి ...
నిజ సమయ కవరేజ్

తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు

Andhrabhoomi - ‎7 గంటలు క్రితం‎
TAGS: తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు. అలా చెప్పుకుంటున్న టి.కాంగ్రెస్ నేతల్ని చూస్తుంటే సిగ్గేస్తోంది. తెలంగాణ రాష్ట్రాన్ని ప్రజలే ఉద్యమించి తెచ్చుకున్నారు. కాంగిరేసు తానులోని కారు నేత కేశవన్న! కాక్కాలు కెక్కేలు చెప్పగలవు ఎన్నైనా!! Related Article. పొరుగునా మమత జోరు · ఎం చెప్పారు బాస్... మోడీ ప్రభంజనమా..? కాంగ్రెస్‌పై ...
నిజ సమయ కవరేజ్

కావూరిని పార్టీలో చేర్చుకోవద్దు.. మాగంటి బాబు సవాల్!

వెబ్ దునియా - ‎10 గంటలు క్రితం‎
ఏలూరు ఎంపీ, కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావును తెలుగుదేశం పార్టీలో చేర్చుకోవద్దని తెలుగుదేశం పార్టీకి చెందినే నేతలు, కార్యకర్తలు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తుంటే.. టీడీపీ నేత మాగంటి బాబు మాత్రం కావూరికి ఒక సవాల్ విసిరారు. టీడీపీ తీర్థం పుచ్చుకునే ముందు కావూరి తొలుత మున్సిపల్ ఎన్నికల్లో వార్డు మెంబర్‌కు పోటీ చేసి గెలవాలంటూ ...
నిజ సమయ కవరేజ్

అద్వానీకి భంగపాటు

సాక్షి - ‎3 గంటలు క్రితం‎
న్యూఢిల్లీ: రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీ(86)కి సొంత పార్టీ నుంచే ఘోర అవమానం ఎదురైంది. గుజరాత్ ముఖ్యమంత్రి, పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో ఉన్న విభేదాల కారణంగా ఐదుసార్లు పోటీ చేసిన గుజరాత్‌లోని గాంధీనగర్ స్థానానికి బదులుగా ఈసారి మధ్యప్రదేశ్‌లోని భోపాల్ నుంచి బరిలో దిగాలనుకున్న ఆయన ఆశలపై పార్టీ ...

ఆకట్టుకున్న ఐర్లాండ్

సాక్షి - ‎4 గంటలు క్రితం‎
సిల్హెట్: వరుసగా రెండు విజయాలు నమోదు చేసిన ఐర్లాండ్ టి20 ప్రపంచ కప్ ప్రధాన టోర్నీకి మరింత చేరువైంది. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో ఆకట్టుకున్న ఐర్లాండ్ బుధవారం జరిగిన గ్రూప్ 'బి' మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 21 పరుగుల తేడాతో యూఏఈపై విజయం సాధించింది. సిల్హెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన యూఏఈ 20 ఓవర్లలో ...
నిజ సమయ కవరేజ్

స్వార్థ ప్రేమికులు...

సాక్షి - ‎5 గంటలు క్రితం‎
నిస్వార్థ ప్రేమికులను చాలామందిని చూసి ఉంటాం. కానీ స్వార్థ ప్రేమికులను చూడాలంటే మాత్రం 'కొత్త జంట' సినిమా చూడాల్సిందే అంటున్నారు దర్శకుడు మారుతి. ఇద్దరు స్వార్థపరులు ప్రేమలో పడితే ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూపించారట. మారుతి తన పంథా మార్చి చేసిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఇది. అల్లు శిరీష్, రెజీనా జంటగా నటించారు. గీతా ఆర్ట్స్ ...
నిజ సమయ కవరేజ్

కిరణ్ కుమార్ రెడ్డికి షాకిచ్చిన శైలజానాథ్ : టీడీపీలోకి...?

వెబ్ దునియా - ‎18 గంటలు క్రితం‎
జై సమైక్యాంధ్ర పార్టీ అధినేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి సాకే శైలజానాథ్ గట్టి షాకిచ్చారు. జేఎస్పీతో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పుకొచ్చారు. అదేసమయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి ఏ పార్టీ వైపు అడుగులు వేయాలో 20వ తేదీ సాయంత్రం లోపు తేటతెల్లం చేస్తానంటూ తెలిపారు. పనిలోపనిగా తన రాజకీయ ...
నిజ సమయ కవరేజ్

శేషాచలం అగ్ని ప్రమాదం పై గవర్నర్ సమీక్ష

News Articles by KSR - ‎9 గంటలు క్రితం‎
తిరుమల కొండల్లో ఉన్న ఏడు కొండల్లో మొట్టమొదటిదైన శేషాద్రి మీద గత అయిదు రోజుల క్రితం మొదలైన కార్చిచ్చు.. ఎంతకీ ఆరట్లేదు. ఎవరు ఎంతగా ఎన్ని ప్రయత్నాలు చేసినా మంటలని ఆర్పడం లో మాత్రం అధికార యంత్రాంగం విఫల మైంది.. మంటలు తిరుమల వరకు చేరే అవకాశాలు వుండడం తో టిటిడి ఈ విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకువచ్చింది. గవర్నర్ నరసింహన్ వెంటనే ...

చంద్రబాబు నీ బొంద... పోలవరం ప్రాజెక్టు కట్టనివ్వం... కేసీఆర్

వెబ్ దునియా - ‎10 గంటలు క్రితం‎
తెలంగాణ ప్రభుత్వాన్ని స్థాపిస్తానంటూ చంద్రబాబు ప్రకటించడంపై కేసీఆర్ తనదైన శైలిలో స్పందించారు. " చంద్రబాబు నీ బొంద. అసలు ఇక్కడ నీకు డిపాజిట్లే రావు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తావా" అంటూ ఎద్దేవా చేశారు. బాబు నెత్తినోరు కొట్టుకున్నా తెలంగాణలో ఒక్క సీటు కూడా పెగలదని అన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై అప్పుడే తన అక్కసు ...
నిజ సమయ కవరేజ్

బీజేపీ వైపు పరిటాల సునీత చూపు

సాక్షి - ‎5 గంటలు క్రితం‎
సాక్షి, అనంతపురం : ఈ నెల 23న తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి బుధవారం ప్రకటించగానే పరిటాల సునీత వర్గం ఉలిక్కిపడింది. జేసీ సోదరుల రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఆమె త్వరలో బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలిసింది. పరిటాల హత్య కేసులో జేసీ సోదరుల ప్రమేయం ఉందని పరిటాల వర్గం చాలా ...

23న టిడిపిలోకి: జెసి, పవన్‌కళ్యాణ్ గురించి తెలియదని

Oneindia Telugu - ‎11 గంటలు క్రితం‎
అనంతపురం: తాను ఈ నెల 23వ తేదీన తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని మాజీ మంత్రి, కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసన సభ్యుడు జెసి దివాకర్ రెడ్డి బుధవారం ప్రకటించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందన్నారు. జిల్లాలో టిడిపి నాయకత్వాన్ని బలపరుస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం ...
నిజ సమయ కవరేజ్

ఎందుకు కేజ్రీవాల్‌కు మద్దతివ్వాలి: కాంగ్రెస్

Andhraprabha - ‎9 గంటలు క్రితం‎
న్యూఢిల్లీ (ఏజెన్సీస్): వారణాసి నుంచి పోటీ చేయనున్న బిజెపి ప్రధాన మంత్రిత్వ అభ్యర్థి నరేంద్ర మోడీపై పోటీ సిద్ధమన్న 'ఆప్' కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు మద్దతునివ్వబోమని కాంగ్రెస్ పార్టీ తేల్చి చెప్పింది. వారణాసి నుంచి పోటీకి ఆసక్తి చూపుతున్న అభ్యర్థుల జాబితానూ మూడింటికి కుదించామని, వారిలో ఒకరిని అభ్యర్థిగా త్వరలోనే ప్రకటిస్తామని ...
నిజ సమయ కవరేజ్

గుజరాత్ ను మించిన అబివృద్ది -జగన్

News Articles by KSR - ‎21 నిమిషాలు క్రితం‎
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గుజరాత్‌ను మించిపోయేలా అభివృద్ధి చేస్తామని వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అద్యక్షుడు జగన్ అన్నారు.ముమ్మడివరంలో ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా ముమ్మడివరం ఎమ్మెల్యే అభ్యర్థిగా గుత్తుల సాయిని, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా విశ్వరూప్‌ను వైఎస్ జగన్ ప్రకటించారు.మూడున్నర కోట్ల ...
నిజ సమయ కవరేజ్

నేను బలి పశువును కాదు: అజహర్

సాక్షి - ‎3 గంటలు క్రితం‎
న్యూఢిల్లీ: రాజస్థాన్‌లోని టోంక్-సవాయి మాధోపూర్ లోక్‌సభ స్థానంలో అభ్యర్థిగా బరిలోకి దింపినందున తానేమీ బలి పశువును కాలేదని మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎంపీ మహ్మద్ అజహరుద్దీన్ అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నియోజకవర్గం సిట్టింగ్ ఎంపీ అయిన అజహర్ అక్కడి నుంచి పోటీకి విముఖంగా ఉండటంతో ఆయనను రాజస్థాన్ నుంచి పోటీకి దింపి బలి ...
నిజ సమయ కవరేజ్

యూపీలో భార్యాభర్తల సవాల్..!

సాక్షి - ‎3 గంటలు క్రితం‎
ముజఫర్‌నగర్: ఉత్తరప్రదేశ్ లోక్‌సభ ఎన్నికల్లో ముజఫర్‌నగర్ నియోజకవర్గం ఆసక్తి రేకెత్తిస్తోంది. భార్యాభర్తలు ఎన్నికల బరిలో నిలవడమే ఇక్కడ విచిత్రం. ముజఫర్‌నగర్ సిటింగ్ ఎంపీ ఖదిర్ రాణా. గత ఎన్నికల్లో బీఎస్‌పీ తరఫున గెలుపొందిన ఆయనకు ఈసారి కూడా పార్టీ సీటు ఖరారు చేసింది. అయితే అనూహ్యంగా ఈ ఇక్కడి నుంచి రాణా భార్య షాహిదా బేగం స్వతంత్ర ...

మలేషియా ఫ్లైట్ గాలింపు చర్యలు నిలిపివేత : యుఎస్

వెబ్ దునియా - ‎19 గంటలు క్రితం‎
అంతుచిక్కని రీతిలో అదృశ్యమైన మలేషియా విమానం ఎం.హెచ్.370 ఆచూకీ తెలియక ఇప్పటికి సరిగ్గా 12 రోజులైంది. ఈ విమానం కోసం కొనసాగుతున్న శోధనలో పాల్గొన్న అమెరికా యుద్ధ నౌక ప్రస్తుతం ఆ పనిని నిలిపివేసినట్లు యుఎస్ మిలటరీ అధికారులు తెలిపారు. ఈ విమానం కోసం గగనతలంలో నేవీ పి-3, పి-8 నిఘా విమానాలు మాత్రం వెదుకుతున్నాయని, గగనతల శోధన కోసం వీటికి ...
నిజ సమయ కవరేజ్

విమానం: ఆల్ రైట్.. గుడ్ నైట్, పైలట్ సూసైడ్ కోణంలో..

Oneindia Telugu - ‎17 మార్చి 2014‎
కౌలాలంపూర్: మలేషియా ఎయిర్ లైన్స్ విమానాన్ని ఉద్దేశ పూర్వకంగానే దారి మళ్లించారన్న కథనాల నేపథ్యంలో కాక్‌పిట్ నుంచి కో పైలట్ పంపిన చివరి సందేశ సంకేతాలు వెలుగు చూశాయి. ఫరీక్ అబ్దుల్ హమీద్ అనే కోపైలట్ గుడ్‌నైట్.. ఆల్‌రైట్ అన్న సందేశాన్ని పంపినట్టుగా చెబుతున్నారు. పైలట్ ఆత్మాహుతి కోణంలో కూడా దర్యాప్తు కొనసాగుతోంది. 239మంది ...
నిజ సమయ కవరేజ్

ఉక్రెయిన్ నేవీ చీఫ్ అరెస్ట్

సాక్షి - ‎3 గంటలు క్రితం‎
సెవాస్టొపోల్: క్రిమియాను రష్యాలో కలుపుకోవడంపై పశ్చిమ దేశాలు వ్యక్తం చేస్తున్న ఆగ్రహాన్ని ఏమాత్రమూ లక్ష్య పెట్టని రష్యా తనదైన శైలిలో మరో అడుగు ముందుకు వేసింది. ఈ క్రమంలో రష్యా అనుకూల దళాలు.. ఉక్రెయిన్ నేవీ చీఫ్ ను బుధవారం అదుపులోకి తీసుకున్నాయి. అదేవిధంగా క్రిమియాకు చెందిన రెండు ప్రధాన నౌకా స్థావరాలను తమ అధీనంలోకి ...

రక్షణ శాఖ అధికారులకు ఇదో గుణపాఠం

Andhrabhoomi - ‎1 గంట క్రితం‎
న్యూఢిల్లీ, మార్చి 19: చైనాతో జరిగిన యుద్ధంలో మనం ఓడిపోవటానికి దారి తీసిన పరిస్థితులపై అప్పటి రక్షణ శాఖ అధికారులు ఇచ్చిన నివేదిక నుంచి ఇప్పటికైనా పాలకులు గుణపాఠం నేర్చుకోవాలని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు అరుణ్ జైట్లీ అన్నారు. 1962లో జరిగిన యుద్ధంలో చైనా చేతిలో భారత్ పరాజయం కావటానికి అప్పటి ప్రధాని నెహ్రూ అనుసరించిన ఉదాసీన వైఖరే ...
నిజ సమయ కవరేజ్

తొలి వామప్‌లో భారత్ ఓటమి

Andhrabhoomi - ‎18 మార్చి 2014‎
సవర్ (బంగ్లాదేశ్), మార్చి 18: మహిళల ప్రపంచ కప్ ట్వంటీ-20 క్రికెట్ చాంపియన్‌షిప్‌కు ముందు బంగ్లాదేశ్‌లోని సవర్‌లో మంగళవారం న్యూజిలాండ్ జట్టుతో జరిగిన తొలి సన్నాహక మ్యాచ్‌లో భారత జట్టు 17 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. భారత కెప్టెన్ మిథాలీ రాజ్ చక్కగా రాణించి అర్ధ శతకం సాధించినప్పటికీ జట్టును ఓటమి నుంచి గట్టెకించలేకపోయింది. టాస్ గెలిచిన ...
నిజ సమయ కవరేజ్

జీటీవీపై ధోనీ కోట్ల పరువునష్టం దావా

సాక్షి - ‎18 మార్చి 2014‎
ఐపిఎల్ బెట్టింగ్, మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రమేయానికి సంబంధించి ఎటువంటి వార్తలను జీటీవీ ప్రసారం చేయకూడదని మద్రాస్ హైకోర్టు నిషేధం విధించింది. దాంతో ధోనీకి కొంత ఊరట లభించింది. తనపై అసత్యప్రచారం చేశారని ధోని మద్రాస్‌ హైకోర్టులో పరువునష్టం దావా వేశారు. 2013 ఐపిఎల్ టోర్నమెంట్ ...
నిజ సమయ కవరేజ్

ఐసీసీ ట్వంటీ20 : నేడు భారత్ రెండో ప్రాక్టీస్ మ్యాచ్!!

వెబ్ దునియా - ‎20 గంటలు క్రితం‎
బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ ట్వంటీ-20 వరల్డ్ కప్ పోటీల్లో భాగంగా భారత్ బుధవారం రెండో ప్రాక్టీస్ మ్యాచ్‌ను ఆడనుంది. రాత్రి ఏడు గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో పటిష్టమైన ఇంగ్లండ్ జట్టుతో తలపడనుంది. ఇదిలావుండగా, ట్వంటీ20 ప్రపంచ కప్ వేటను పరాజయంతో ప్రారంభించిన భారత్‌కు తమ లోపాలు సరిదిద్దుకునేందుకు ఇదో చక్కని అవకాశంగా ...
నిజ సమయ కవరేజ్

ఐర్లాండ్ సంచలనం : ట్వంటీ20లో జింబాబ్వేపై గెలుపు!

వెబ్ దునియా - ‎17 మార్చి 2014‎
బంగ్లాదేశ్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ ట్వంటీ20 టోర్నీలో భాగంగా సోమవారం జరిగిన అర్హత పోటీల్లో క్రికెట్ పసికూన ఐర్లాండ్ జట్టు జింబాబ్వేను చిత్తుచేసి సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో జింబాబ్వే బౌలర్లు పట్టు విడవకుండా పోరాడినా ఫలితం దక్కలేదు. ఫలితంగా సోమవారం సిల్హెట్ స్టేడియంలో జరిగిన టి20 ...
నిజ సమయ కవరేజ్

'విశ్వాసం' పెరిగింది

సాక్షి - ‎4 గంటలు క్రితం‎
కోహ్లి, రైనా, ధోని... ఒక టి20 మ్యాచ్‌లో భారత్ గెలవడానికి ఈ ముగ్గురూ ఆడితే చాలు. బుధవారం ఢాకాలో అదే జరిగింది. ధోనికి మ్యాచ్ ప్రాక్టీస్, కోహ్లికి ఫామ్, రైనాకు ఆత్మవిశ్వాసం... ఈ మూడూ ఒకే మ్యాచ్‌లో వచ్చాయి. దీంతో లో స్కోరింగ్‌గా సాగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లలో భారత్ ఒక్కసారిగా భారీ స్కోరుతో ఉత్సాహం పెంచింది. దీనికి తోడు బౌలర్లూ ...
నిజ సమయ కవరేజ్

శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతు పూజలు చేసిన అంకిత!

వెబ్ దునియా - ‎16 గంటలు క్రితం‎
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో సినీ నటి అంకిత తన కుటుంబ సభ్యులతో కలిసి రాహుకేతు పూజలు నిర్వహించారు. యువ హీరోలు తన వైపు చూడకపోవడం, పెద్ద హీరోలు కూడా కొత్త ముఖాల కోసం వెతుకుతుండటంతో సినీ నటి అంకిత మాత్రం పెళ్లి సన్నాహాల్లో పడింది. పెళ్లి సంబంధాలు కుదరట్లేదో ఏమో కానీ బుధవారం కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వరాలయానికి వచ్చి ...
నిజ సమయ కవరేజ్

సుశాంత్‌ హీరోగా బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ భారీ చిత్రం

వెబ్ దునియా - ‎17 మార్చి 2014‎
కాళిదాసు, కరెంట్‌, అడ్డా చిత్రాలతో హ్యాట్రిక్‌ సాధించిన యూత్‌హీరో సుశాంత్‌ బర్త్‌డే మార్చి 18. ఈ సందర్భంగా సుశాంత్‌ నటించే కొత్త చిత్రం వివరాలు ప్రకటించారు. సుశాంత్‌ కథానాయకుడుగా రీసెంట్‌గా దైనికైనా రెడి వంటి హిట్‌ చిత్రాన్ని రూపొందించిన జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో అత్తారింటికి దారేది వంటి ఆల్‌టైమ్‌ ఇండస్ట్రీ హిట్‌ అందించిన ...
నిజ సమయ కవరేజ్

కష్టమైనా భరించిన 'లడ్డూబాబు' అల్లరి నరేష్.. ఆడియో రిలీజ్

వెబ్ దునియా - ‎18 మార్చి 2014‎
మేకప్‌ వేసుకోవడం మామూలే. కానీ లడ్డూ బాబు గెటప్‌ వేయాలంటే దానికి చాలా టైమ్‌ పడుతుంది. రోజుకు నాలుగు గంటలు పట్టేది. మామూలుగా అల్లరి నరేష్‌కు చెమటలు పడుతుంటాయి. సినిమా బిగినింగ్‌లో నాలుగు గంటలు పట్టింది. చాలా కష్టంగా మేకప్‌ వేసుకున్నాడు. పాత్ర తీరు బాగా నచ్చింది. అందుకే రెడీ అయ్యాడు. ఈ పాత్రను ఇతనే చేయగలడు అని దర్శకుడు రవిబాబు ...
నిజ సమయ కవరేజ్

కేజ్రీవాల్ టు క్రేజీవాలా:టాలీవుడ్లో ఎన్నికల వేడి(పిక్చర్స్)

Oneindia Telugu - ‎10 గంటలు క్రితం‎
హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల సమయంలో రాజకీయ నేపథ్యంలో పలు సినిమాలు తెరకెక్కాయి.. తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే టిడిపి నేత, టాలీవుడ్ హీరో బాలకృష్ణ నటించిన లెజెండ్ చిత్రం ఉత్కంఠను కలిగిస్తోంది. త్వరలో విడుదల కానున్న ఆ చిత్రంలోని డైలాగ్స్ ఇప్పటికే అదరగొడుతున్నాయి. మరో కొన్ని చిత్రాలు కూడా తెరకెక్కుతున్నాయి. అందులో చిత్రం క్రేజీవాలా ...
నిజ సమయ కవరేజ్

ఆయనో నర్సరీ విద్యార్థి!

Andhrabhoomi - ‎1 గంట క్రితం‎
ఫరుక్కాబాద్ (ఉత్తరప్రదేశ్), మార్చి 19: బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ మరోసారి విరుచుకుపడ్డారు. ఈసారి మోడీని నర్సరీ విద్యార్థితో పోలుస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఫరుక్కాబాద్ నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు నిన్న ఇక్కడ ...
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ప్రపంచం
క్రీడలు
వినోదం
మరిన్ని ముఖ్య కథనాలు
ఉదాహరణలు: జోతిష్యం, క్రొత్త ఇంగ్లాండ్ దేశ భక్తులు, శ్వేత సౌధం
 -